ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా చేసుకోవచ్చు. ఈ ఏడాది ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగాయి.ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 1,35,826 మంది, రెండో ఏడాది పరీక్షలకు 97,963 మంది విద్యార్థులు హాజరయ్యారు.ఒకేసారి ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాలను అధికారులు కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు.