దేవాదాయ శాఖమంత్రిని వెంటనే భర్తరఫ్ చేయాలి : దేవినేని ఉమ

Update: 2020-09-16 09:26 GMT

ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే రాష్ట్రంలోని దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయని మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ. దుర్గమ్మ దేవాలయంలో సింహాలు మాయం కావడంపై.. టీడీపీ శ్రేణులతో కలిసి ఆయన రథాన్నిపరిశీలించారు. ఈ ఘటనకు బాధ్యులైన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను భర్తరఫ్ చేసి, ఈవోను సస్పెండ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులపై సీబీఐతో దర్యాప్తు చేపట్టాలంటున్నారు దేవినేని ఉమ. 

Tags:    

Similar News