Guntur : పాఠశాల భోజనంలో ఫుడ్‌పాయిజన్.. ఓ విద్యార్ధి మృతి.. మరికొందరి పరిస్థితి విషమం

Guntur : పల్నాడు జిల్లా గురజాలలో విషాదం చోటు చేసుకుంది.

Update: 2022-07-16 09:45 GMT

Guntur : పల్నాడు జిల్లా గురజాలలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాలలో మధ్యాహ్నం తినే ఆహారంలో.. పొలాల్లో వేసే గుళికల మందు కలిసింది. గోంగూర పచ్చడిలో మందు కలిసినట్లు తెలుస్తోంది.ఈ ఆహారం తిన్న పిల్లల పరిస్థితి సీరియస్‌గా ఉంది. ఓ విద్యార్ధి చనిపోగా.. మరో నలుగురికి సీరియస్‌గా ఉంది. ఈ విద్యార్ధులను..పిడుగురాళ్లకు తరలించారు.

Tags:    

Similar News