lokesh: పేరెంట్స్ మీట్‌కు సెలవు తీసుకున్న లోకేశ్

Update: 2025-08-02 13:15 GMT

మం­త్రి నారా లో­కే­ష్ తన కు­మా­రు­డు దే­వా­న్ష్ స్కూ­ల్ పే­రెం­ట్స్ మీ­టిం­గ్ కోసం సె­ల­వు తీ­సు­కు­న్నా­రు. సతీ­మ­ణి బ్రా­హ్మ­ణి­తో కలి­సి హా­జ­రై ప్ర­త్యేక క్ష­ణా­ల­ను ఆస్వా­దిం­చా­రు. ఈ సం­ద­ర్భం­గా తీ­సు­కు­న్న ఫొ­టో­ను ఎక్స్ లో పో­స్ట్ చే­శా­రు. 'ఈ రోజు దే­వా­న్ష్ స్కూ­ల్లో జరి­గే పే­రెం­ట్స్ మీ­టిం­గ్ కోసం సె­ల­వు తీ­సు­కు­న్నా. ఇలాం­టి క్ష­ణా­లు ఎంతో ప్ర­త్యే­కం­గా అని­పి­స్తా­యి. మేం ని­న్ను చూసి గర్వి­స్తు­న్నా­ము దే­వ­న్ష్! ' అంటూ రా­సు­కొ­చ్చా­రు. దే­వాం­శ్ నవ్వు, చె­ప్పే ము­చ్చ­ట్లు తం­డ్రి­గా సం­తో­షా­న్ని­స్తా­య­ని తె­లి­పా­రు. కు­మా­రు­డి­ని చూసి గర్వ­ప­డు­తు­న్న­ట్లు చె­ప్పా­రు. ఎప్పు­డు పని ఒత్తి­డి­లో ఉండే నారా లో­కే­శ్.. కా­స్త సమయం తీ­సు­కు­ని కు­మా­రు­డి స్కూ­ల్లో కా­ర్య­క్ర­మా­ని­కి హా­జ­రు­కా­వ­డం­పై సర్వ­త్రా ప్ర­శం­సల వర్షం కు­రు­స్తోం­ది. లో­కే­శ్ ఎంత మం­త్రై­నా ఓ సా­ధా­రణ తం­డ్రే అని కా­మెం­ట్స్ చే­స్తు­న్నా­రు.

Tags:    

Similar News