తండ్రైన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు!

శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మెహన్ నాయుడు తండ్రి అయ్యారు . అయన భార్య శ్రావ్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది

Update: 2021-01-30 15:35 GMT

శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మెహన్ నాయుడు తండ్రి అయ్యారు . అయన భార్య శ్రావ్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డా క్షేమంగా ఉన్నారని రామ్మెహన్ నాయుడు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా ద్వారా అభిమానులు, రాజకీయ నాయకులు మరియు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  కాగా, రామ్మోహన్ నాయుడు 2017 జూన్‌లో మాజీ మంత్రి బండారు సత్యన్నారయణ మూర్తి కుతురైన శ్రావ్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 


Tags:    

Similar News