మంగళగిరి కోర్టుకు హాజరైన నారా లోకేష్

వైసీపీ నేతలపై వేసిన పరువునష్టం దావా విషయంలో హాజరు

Update: 2023-08-18 07:13 GMT

మంగళగిరి కోర్టుకు హాజరైన నారా లోకేష్

వైసీపీ నేతలపై వేసిన పరువునష్టం దావా విషయంలో హాజరు

పోసాని, సింగలూరు శాంతి ప్రసాద్ పై పరువు నష్టం కేసు దాఖలు

తనపై తప్పుడు ఆరోపణలు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని లోకేష్ న్యాయపోరాటం

2 కేసుల్లో వాంగ్మూలం నమోదు కోసం మంగళగిరి మేజిస్ట్రేట్ కోర్టుకు లోకేష్

కంతేరులో లోకేష్ 14 ఎకరాలు భూములు కొనుగోలు చేశారని పోసాని ఆరోపణ

రెండుసార్లు నోటీసులు పంపినా పోసాని స్పందించలేదన్న లోకేష్

Tags:    

Similar News