వారిని కఠినంగా శిక్షించాలంటూ టీడీపీ నేతల ఆందోళన

అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలంటూ టీడీపీ నేతలు ఆందోళన బాట పట్టారు.. విజయవాడలోని ఎంపీ కేశినేని..

Update: 2020-11-12 13:18 GMT

అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలంటూ టీడీపీ నేతలు ఆందోళన బాట పట్టారు.. విజయవాడలోని ఎంపీ కేశినేని నాని కార్యాలయం దగ్గర కాగడాలు, కొవ్వొత్తులతో భారీ ప్రదర్శన చేపట్టారు.. ఈ నిరసన ర్యాలీలో ఎంపీ నాని, నెట్టెం రఘురాం, బొండా ఉమా, బొద్దా వెంకన్న ఇతర నేతలు పాల్గొన్నారు. అయితే ర్యాలీకి పోలీసులు అనుమతివ్వకపోవడంతో కేశినేని భవన్‌ వద్దే కాగడాలు, కొవ్వుతులతో నిరసన తెలిపారు. 

Tags:    

Similar News