ఏపీలో రేపటి పరిషత్‌ ఎన్నికలు యథాతథం : హైకోర్టు

ఏపీలో రేపటి పరిషత్‌ ఎన్నికలు యథాతథంగా జరగనున్నాయి.. సింగిల్‌ బెంచ్‌ తీర్పును హైకోర్టు డివిజన్‌ కొట్టివేసింది..

Update: 2021-04-07 09:44 GMT

ఏపీలో రేపటి పరిషత్‌ ఎన్నికలు యథాతథంగా జరగనున్నాయి.. సింగిల్‌ బెంచ్‌ తీర్పును హైకోర్టు డివిజన్‌ కొట్టివేసింది.. నాలుగు వారాల కోడ్‌ అవసరం లేదన్న ఎస్‌ఈసీ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది.. అయితే, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఫలితాలు ప్రకటించవద్దని ఎస్‌ఈసీని ఆదేశించింది. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పుతో ఎస్‌ఈసీ ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది..

Tags:    

Similar News