నవంబర్లో 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పవిత్ర తుంగభద్రానదికి పుష్కరాలు

Update: 2020-09-18 15:29 GMT

పవిత్ర తుంగభద్రానది పుష్కరాలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఏర్పాట్ల కోసం కమిటీలను నియమించారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు.. ఈ సంవత్సరం నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 వరకు జరుగనున్నాయి. దీంతో కర్నూలు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయనున్నారు.

Tags:    

Similar News