Tirupati: కలెక్టరేట్‌‌లో వైసీపీ రంగులు.. ప్రారంభోత్సవం కాగానే విమర్శలు

Tirupati: తిరుపతిలో నూతన జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవం కాగానే విమర్శలు మొదలయ్యాయి.

Update: 2022-04-04 06:29 GMT

Tirupati : తిరుపతిలో నూతన జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవం కాగానే విమర్శలు మొదలయ్యాయి. ప్రభుత్వ సిబ్బంది పనిచేసే ఛాంబర్లకు వైసీపీ రంగులు వేయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. వైసీపీ జెండాలోని నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగులు కొత్తకలెక్టరేట్ కార్యాలయంలో దర్శనమిస్తున్నాయి. దీనిపై ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు మొట్టికాయలు వేసినా .. మార్పురావడంలేదని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. 

Tags:    

Similar News