మళ్లీ వచ్చిన గోల్డ్ సావరీన్ బాండ్స్.. గ్రాము ధర ఎంతంటే?

Update: 2020-11-07 09:29 GMT

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఎనిమిదో విడత గోల్డ్ సావరీన్ బాండ్ల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈనెల 9న ప్రారంభమవుతుంది. 13న ముగుస్తుంది. ఈ సారి గ్రాము ధరను రూ.5,177గా నిర్ణయించింది RBI. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్‌బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది. పసిడి బాండ్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడంతోపాటు డిజిటల్‌ చెల్లింపులు జరిపేవారికి గ్రాముకు రూ.50 రాయితీ ఇస్తారు. వీరికి గ్రాము రూ.5,127కే లభించనుంది. ఇప్పటికే ఈ సంవత్సరం 7సార్లు బాండ్లు విక్రయించింది. 

Also Read:profit your trade


Tags:    

Similar News