Raj Tharun : రాజ్​ తరుణ్​ కు నార్సింగి పోలీసుల నోటీసులు

Update: 2024-07-16 06:00 GMT

టాలీవుడ్ యంగ్ రాజ్ తరుణ్​, లావణ్య అనే యువతి వ్యవహారం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. లావణ్య అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై గతంలో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ నెల 18లోగా విచారణకు రావాలని తాజాగా రాజ్ తరుణ్ కు నార్సింగి పోలీసులు నోటీసులు పంపారు. బీఎన్‌ఎస్‌ఎస్‌ 45 కింద రాజ్ తరుణ్‌కు నోటీసులు జారీ చేశారు.

Tags:    

Similar News