రాజేంద్రనగర్లో మైనర్ బాలికపై యువకుడు అత్యాచారయత్నం ..!
సైదాబాద్ అత్యాచార, హత్య ఘటన మరిచిపోకముందు మరోసంఘటన చోటుచేసుకుంది.
సైదాబాద్ అత్యాచార, హత్య ఘటన మరిచిపోకముందు మరోసంఘటన చోటుచేసుకుంది. రాజేంద్రనగర్లో మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నం యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో యువకుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో స్థానిక మహిళలు యువకుడికి దేహశుద్ధి చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.