Wayanad : విషాదం.. ఒకే కుటుంబంలో 16 మంది మృతి

Update: 2024-08-05 06:45 GMT

కేరళలోని వయనాడ్ విషాదం బాధితులకు ఓ పీడకల. మాన్సూర్(42) అనే వ్యక్తి తన కుటుంబంలోని 16మందిని పోగొట్టుకుని ఒక్కడే మిగిలాడు. చూరల్మలలో కొండచరియలు విరిగిపడ్డ రోజు అతను పని నిమిత్తం వేరే చోటుకి వెళ్లడంతో బతికాడు. కానీ అందర్నీ పోగొట్టుకుని జీవచ్ఛవంలా మిగిలానని ఆయన రోదిస్తున్నారు. ‘నా కుటుంబం, ఇల్లు అన్నీ పోయాయి. నా కూతురి డెడ్‌బాడీ దొరకలేదు. పోగొట్టుకోవడానికి నాకింకేం మిగల్లేదు’ అంటూ కన్నీరు పెట్టారు.

హైతీ పేద దేశం. హైతీ జనాభా దాదాపు 5 మిలియన్లు. కానీ ప్రజలు రోజుకు రెండు పూటలు కూడా తినడం కష్టం. కలరా వంటి వ్యాధులు సర్వసాధారణమైపోయాయి. క్రిమినల్ ముఠాలు డబ్బు కోసం హత్యలు వంటి నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. అయితే, 16 మంది మృతి కేసులో వారిని ఏ ముఠా హత్య చేసిందని చెప్పడానికి పోలీసులకు అలాంటి ఆధారాలు లభించలేదు. అయితే ఈ కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇల్లు సీల్ చేయబడింది. ఫోరెన్సిక్ బృందం కూడా తన పని తాను చేసుకుంటోంది.

Tags:    

Similar News