ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కరోనా పాజిటివ్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కరోనా సోకింది. ఇటీవల కొద్దిగా జ్వరం అనిపించడంతో కరోనా టెస్టు చేపించుకున్నారు.

Update: 2020-09-14 15:40 GMT

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కరోనా సోకింది. ఇటీవల కొద్దిగా జ్వరం అనిపించడంతో కరోనా టెస్టు చేపించుకున్నారు. దీంతో ఆయనకు పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్నే ఆయన స్వయంగా తెలిపారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. ప్రజల ఆశీర్వాదంతో త్వరలో విధుల్లోకి వస్తానని ట్వీట్ చేశారు. 

Tags:    

Similar News