Coronavirus In India : స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..!

Coronavirus : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా ఒక రోజే 3 వేల 275 మంది కరోనా బారిన పడ్డారు.

Update: 2022-05-05 06:00 GMT

Coronavirus : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా ఒక రోజే 3 వేల 275 మంది కరోనా బారిన పడ్డారు. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4,30,91,393కి చేరుకుంది. మరో 51 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇక కరోనాతో 3,010 మంది కోలుకున్నారు... ప్రస్తుతం దేశంలో 19 వేల 719 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. 

Tags:    

Similar News