తమిళనాడు జల్లికట్టులో విషాదం

Update: 2021-01-10 12:47 GMT

తమిళనాడు జల్లికట్టులో విషాదం చోటుచేసుకుంది. మేడపై నుంచి ప్రజలు జల్లికట్టు తిలకిస్తుండగా అది ఒక్కసారిగా కూలింది. దీంతో ఇద్దరు మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. కృష్ణగిరి జిల్లా నేర్లగిరిలో ఈ ఘటన చోటుచేసుకుంది.


Tags:    

Similar News