NEET PG 2022 : నీట్ పీజీ పరీక్ష వాయిదా
NEET PG 2022 : నీట్ పీజీ పరీక్షను కేంద్రం వాయిదా వేసింది. 8 వారాలకు వాయిదా వేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది.;
NEET PG 2022 : నీట్ పీజీ పరీక్షను కేంద్రం వాయిదా వేసింది. 8 వారాలకు వాయిదా వేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం మార్చి 12న నీట్ పరీక్ష జరగాల్సి ఉంది. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో నీట్ పరీక్షను వాయిదా వేశారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్ పీజీ)పరీక్ష 2022ని వాయిదా వేయాలని కోరుతూ ఆరుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.