అయోధ్య రామమందిర నిర్మాణానికి పవన్ కళ్యాణ్ భారీ విరాళం..

అయోధ్య ఆలయ నిర్మాణ ట్రస్ట్ కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే విరాళాలను సేకరిస్తోంది.

Update: 2021-01-22 09:37 GMT

అయోధ్య రామ్ మందిర్ నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయని జై..శ్రీరాం చెప్పారు. కుల మతాలకు అతీతంగా రామాలయ నిర్మాణానికి ప్రజలు సహకరిస్తున్నారు. ఇటీవల జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఈ ఆలయ నిర్మాణానికి భారీ విరాళం ప్రకటించారు. పవన్ రూ .30 లక్షలు విరాళంగా ఇచ్చారు. అయోధ్య రామాలయ నిర్మాణానికి దేశవ్యాప్తంగా ప్రజలు విరాళం ఇవ్వడానికి అధిక సంఖ్యలో ముందుకు వస్తున్నారు. అయితే, అయోధ్య ఆలయ నిర్మాణ ట్రస్ట్ కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే విరాళాలను సేకరిస్తోంది.


Tags:    

Similar News