PM Modi : మరికాసేపట్లో జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ..!

PM Modi : దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 9 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసగించానున్నారు.

Update: 2021-11-19 03:17 GMT

PM Modi : దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 9 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసగించానున్నారు. ఈ విషయాన్ని ఆయన కార్యాలయం ట్వీట్ చేసింది. అయితే ప్రధాని ఏం మాట్లాడనున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కరోనా కల్లోలం తర్వాత మరే అంశం పైన ప్రధాని మాట్లాడలేదు. అటు మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాన్సీలో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్ ని మోదీ ప్రారంభించనున్నారు.

Tags:    

Similar News