Rajasthan: కూలిన యుద్ధ విమానాలు

సాంకేతిక లోపంతో కూలిన ఎయిర్‌ఫోర్స్‌ విమానాలు; మొరినాలో కూలిన మిరాజ్‌-2000, సుఖోయ్‌-30; ప్రమాదం నుంచి తప్పించుకున్న ఇద్దరు పైలెట్‌లు; ఘటనా స్థలానికి చేరుకున్న IAF అధికారులు

Update: 2023-01-28 07:31 GMT

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ప్రమాదవశాత్తూ రెండు యుద్ధ విమానాలు కూలాయి. మొరినా ప్రాంతంలో సాంకేతిక లోపంతో మిరాజ్‌-2000, సుఖోయ్‌-30 ఎయిర్‌ఫోర్స్‌ విమానాలు నేలకూలాయి. అయితే ప్రమాదం నుంచి ఇద్దరు పైలెట్‌లు సురిక్షితంగా తప్పించుకున్నట్లు అలోక్‌ జిల్లా కలెక్టర్‌ తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న IAF అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మొరినాలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది.

Tags:    

Similar News