తరుణ్ గొగోయ్‌కు కరోనా పాజిటివ్

అసోం మాజీ సీఎం, కాంగ్రెస్ నేత తరుణ్ గగోయ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు.

Update: 2020-08-26 14:43 GMT

అసోం మాజీ సీఎం, కాంగ్రెస్ నేత తరుణ్ గగోయ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. మంగళవారం చేసుకున్న కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని అన్నారు. కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేపించుకోవాలని కోరారు. తక్షణమే అందరూ హోం ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు. వైద్యులు సలహ మేరకు తాను కరోనా చికిత్స పొందుతున్నాని ప్రకటించారు. కాగా, ఇప్పటికే చాలా మంది రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News