Vijayawada : కనకదుర్గమ్మకు వజ్ర కిరీటం సమర్పించిన అజ్ఞాత భక్తుడు

Update: 2024-10-03 14:30 GMT

బెజవాడ దుర్గమ్మకు ఓ అజ్ఞాత భక్తుడు బంగారు వజ్ర కిరీటాన్ని కానుకగా ఇచ్చారు. రెండున్నర కోట్ల రూపాయలతో బంగారం, వజ్రాలతో అమ్మవారి కిరీటాన్ని తయారు చేశారు. వజ్ర కిరీటంతో అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. నేటి నుంచి బెజవాడ దుర్గమ్మ ఈ కిరీటంతోనే దర్శనమివ్వనున్నారు. 

Tags:    

Similar News