జనగామలో బీజేపీ నేత మిస్సింగ్ కలకలం రేపుతోంది. తిరుపతిరెడ్డిని దుండగులు కిడ్నాప్ చేశారని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.
జనగామలో బీజేపీ నేత మిస్సింగ్ కలకలం రేపుతోంది. తిరుపతిరెడ్డిని దుండగులు కిడ్నాప్ చేశారని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.