SHIRIDI: వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు

Update: 2023-07-03 07:00 GMT

దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. గురుపౌర్ణమి పురస్కరించుకుని షిరిడీ సాయి బాబా ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ఇక మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబాకు ప్రత్యేక పూజా, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుంచే షిరిడీ సాయిని దర్శించుకుంటున్న భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పాలాభిషేకాలు నిర్వహస్తు భక్తి పరావశ్యంలో మునిగిపోతున్నారు. ఇక గ్రామ వీధుల్లో బాబా గీతాలాపాన చేస్తూ డప్పు వాయిదాల మధ్య బాబావారి పల్లకి సేవ నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News