తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు ప్రజాశాంతి పార్టీ అధినేత KA పాల్.మతి స్థిమితం లేని వ్యక్తిగా మాట్లాడానని అభిప్రాయపడ్డారు. వెంటనే ఆమెను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు ప్రజాశాంతి పార్టీ అధినేత KA పాల్.మతి స్థిమితం లేని వ్యక్తిగా మాట్లాడానని అభిప్రాయపడ్డారు. వెంటనే ఆమెను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.