అనంతపురం జిల్లా మద్యం టెండర్ల వేళ అధికార పార్టీ నేతల దౌర్జన్యకాండ వెలుగు చూసింది. యాడికి మండల కేంద్రంలో మద్యం టెండర్ దాఖలు చేసిన వ్యక్తిని అధికార పార్టీ నేతలు కిడ్నాప్ చేశారు. అతని ఇంటిపై దాడి చేశారు. అనంతరం ఆ వ్యక్తిని వదిలిపెట్టారు. ఈ ఘటన జిల్లాలో పెను సంచలనంగా మారింది.