కాకాని సభకు ప్రజలు గైర్హాజరు...

Update: 2023-07-19 10:13 GMT

నెల్లూరు జిల్లా గూడూరులో మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డికి జనం షాక్ ఇచ్చారు. నూతన రైతుబజార్‌లో ఏర్పాటు చేసిన భారీ సభకు జనం రాలేదు. మంత్రి, ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నా.. సభ వైపు ప్రజలు కన్నెత్తి చూడలేదు. ఖాళీ కుర్చీలతో సభా ప్రాంగణం దర్శనమిచ్చింది.

Tags:    

Similar News