Kakinada: జ్యోతుల నెహ్రూను పరామర్శించిన టీడీపీ నేతలు

Update: 2023-08-28 11:21 GMT

కాకినాడ జిల్లా జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూను పరామర్శించారు టీడీపీ సీనియర్‌ నేత యనమల. ఇటీవల జ్యోతుల నెహ్రూ సోదరి మృతిచెందారు. యనమలతో పాటు చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే వనమాడి జగ్గంపేట వెళ్లి జ్యోతుల నెహ్రూను కలిసి సానుభూతి తెలిపారు. ఆ తర్వాత జ్యోతుల నెహ్రూ సోదరి తోట నాగలక్ష్మి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 

Tags:    

Similar News