ఎంపీ అవినాశ్ రెడ్డికి ఊరట

బెయిల్ మంజూరు చేసిన తెలంగాణా హై కోర్టు

Update: 2023-05-31 05:38 GMT

ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణా హైకోర్టులో ఊరట లభించింది. అతడికి ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ హై కోర్టు ఉత్తర్వులు జారీ  చేసింది. అవినాశ్ కు షరత్తులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. 


Tags:    

Similar News