చిత్తూరు జిల్లాలో విద్యుత్‌ తీగలు తగిలి ఏనుగు మృతి

Update: 2023-08-20 08:45 GMT

విద్యుత్ తీగలు తగిలి ఏనుగు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. బైరెడ్డిపల్లి మండలం నల్లగుట్ల పొలాల వద్ద ఈ విషాద ఘటన జరిగింది. ఏనుగు మృతిపై అటవీ అధికారులకు రైతులు సమాచారం అందించారు.

Tags:    

Similar News