Telangana corona cases : తెలంగాణలో కొత్తగా 5,892 కరోనా కేసులు.. 46మంది మృతి..!

తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 76,047 కరోనా టెస్టులు చేయగా 5,892కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Update: 2021-05-07 05:30 GMT

తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 76,047 కరోనా టెస్టులు చేయగా 5,892కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4,81,640ఐకి చేరింది. కరోనాతో తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా కరోనాతో మరో 46 మంది మృతి చెందారు. అటు కరోనాతో 9,122మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 73,851 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. 

Tags:    

Similar News