గుర్రంబోడు ఘటనలో బీజేపీ కార్యకర్తలపై కేసులు వెనక్కి తీసుకోవాలి: బండి సంజయ్

సూర్యాపేట జిల్లా గుర్రంబోడు ఘటనలో బీజేపీ నేతలు, కార్యకర్తలపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Update: 2021-02-20 14:03 GMT

సూర్యాపేట జిల్లా గుర్రంబోడు ఘటనలో బీజేపీ నేతలు, కార్యకర్తలపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. గుర్రంబోడు తండా భూములు గిరిజనులవేనని హైకోర్టు చెప్పిందన్నారు. గాయాలపాలైన పోలీసులకు క్షమాపణలు చెప్పామని.. అయినా తమ కార్యకర్తలను హింసిస్తున్నారని బండి సంజయ్ ఫైర్ అయ్యారు.

Tags:    

Similar News