హైదరాబాద్‌ మెట్రో రైలు సమయాల్లో స్వల్ప మార్పులు..!

తెలంగాణలో నైట్‌ కర్ఫ్యూ విధించడంతో హైదరాబాద్‌ మెట్రో రైలు సమయాల్లో స్వల్ప మార్పులు చేశారు అధికారులు. రాత్రి 7.45కు చివరి మెట్రో రైలు బయల్దేరనుంది.

Update: 2021-04-20 09:45 GMT

తెలంగాణలో నైట్‌ కర్ఫ్యూ విధించడంతో హైదరాబాద్‌ మెట్రో రైలు సమయాల్లో స్వల్ప మార్పులు చేశారు అధికారులు. రాత్రి 7.45కు చివరి మెట్రో రైలు బయల్దేరనుంది. చివరి స్టేషన్‌కు ఆ రైలు 8.45కు చేరుకోనుంది. ఇవాళ్టి నుంచి ఈనెల 30వ తేదీ వరకు ఈ మార్పులు అమల్లో ఉంటాయి. అయితే.. ఉదయం ఆరున్నర నుంచి యథావిధిగానే మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలని మెట్రో అధికారులు కోరారు.

Tags:    

Similar News