Huzurabad: మూడో రౌండ్ లోనూ ఈటలకే ఆధిక్యం..

Huzurabad: బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వరుసగా మూడో రౌండ్ లోనూ ఆధిక్యంలో కొనసాగారు.

Update: 2021-11-02 05:36 GMT

Huzurabad: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మూడు రౌండ్లు పూర్తయ్యాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వరుసగా మూడో రౌండ్ లోనూ ఆధిక్యంలో కొనసాగారు. ఈ రౌండ్ లో ఈటలకు ఓట్ల ఆధిక్యం రాగా, మొత్తం ఆయన 1,269 ఓట్లతో ముందజలో ఉన్నారు. 

Tags:    

Similar News