konda Surekha : ఏపీ అసెంబ్లీలో ఘటనను దేశం మొత్తం ఖండించాలి : కొండా సురేఖ
konda Surekha : ఏపీ అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేల మాటలు కలిచివేశాయన్నారు కొండా సురేఖ.
konda Surekha : ఏపీ అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేల మాటలు కలిచివేశాయన్నారు కొండా సురేఖ. ఒక మహిళగా... మరో మహిళకు జరిగి అవమానాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ స్పందించాలన్నారు. షర్మిళ కూడా మాట్లాడలని కోరారు. రాజకీయాలు పార్టీల వరకే ఉండాలని... వ్యక్తిగతంగా కుటుంబాల వరకు వెళ్లొద్దన్నారు. ఈ ఘటనపై కవిత స్పందించకపోవడం బాదేసిందన్నారు కొండా సురేఖ.