ktr: డీ లిమిటేషన్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

టీడీపీ దక్షిణాదికి నష్టం జరగకూడదన్న కేటీఆర్;

Update: 2025-07-21 04:00 GMT

ని­యో­జ­క­వ­ర్గాల పు­న­ర్వి­భ­జ­న­లో దక్షి­ణా­ది­కి నష్టం జర­గొ­ద్ద­ని భారత రా­ష్ట్ర సమి­తి కా­ర్య ని­ర్వా­హక అధ్య­క్షు­డు కే­టీ­ఆ­ర్‌ అన్నా­రు. జై­పూ­ర్‌­లో ని­ర్వ­హిం­చిన ఓ కా­ర్య­క్ర­మం­లో పా­ల్గొ­న్న కే­టీ­ఆ­ర్... ని­యో­జ­క­వ­ర్గాల పు­న­ర్వి­భ­జ­న­పై మా­ట్లా­డా­రు. జనా­భా ని­యం­త్ర­ణ­ను అద్భు­తం­గా పా­టిం­చినటీడీపీ దక్షిణాదికి నష్టం జరగకూడదన్న కేటీఆర్ న్నా­రు. ‘‘ బి­హా­ర్‌­లో ఓట­ర్ల జా­బి­తా సవ­ర­ణ­పై వి­మ­ర్శ­లు వస్తు­న్నా­యి. రా­జ­కీయ లబ్ధి కోసం వి­ద్వే­షా­లు సృ­ష్టిం­చ­డం చాలా సు­ల­భం. ప్ర­జ­లు రో­డ్ల మీద ధర్నా­లు చే­య­నంత మా­త్రాన అంతా బా­గుం­ద­ని అను­కో­వ­ద్దు. ప్ర­జ­లు రా­జ­కీయ పా­ర్టీ­లు, వ్య­వ­స్థ మీద చాలా అసం­తృ­ప్తి­గా ఉన్నా­రు’’ అని చె­ప్పా­రు. హిం­దీ భాష గు­రిం­చి మా­ట్లా­డు­తూ.. భాష అనే­ది మా­ట్లా­డా­ని­కే కా­ద­ని, సం­స్కృ­తి­కి ఒక గు­ర్తిం­పు లాం­టి­ద­న్నా­రు. భా­ర­త్‌­లో 22 అధి­కార భా­ష­లు, 300 అనా­ధి­కార భా­ష­లు ఉన్నా­య­ని చె­ప్పా­రు. తాము ఎవ­రి­పై­నా తె­లు­గు భా­ష­ను రు­ద్ద­న­ప్పు­డు.. వా­ళ్లు ఎం­దు­కు హిం­దీ­ని ఇత­రు­ల­పై రు­ద్దే ప్ర­య­త్నం చే­స్తు­న్నా­ర­ని ప్ర­శ్నిం­చా­రు. త్రి భాషా వి­ధా­నా­న్ని బల­వం­తం­గా రు­ద్ద­డం సరి­కా­ద­న్నా­రు. కేం­ద్ర ప్ర­భు­త్వ వి­ధా­నా­ల­పై­నా కే­టీ­ఆ­ర్ కీలక వ్యా­ఖ్య­లు చే­శా­రు.

ఎవరికి నష్టం.. ఎవరికి కష్టం..?

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ శా­స­న­సభ స్థా­నా­లు 175 నుం­చి 225కు.. తె­లం­గాణ శా­స­న­సభ స్థా­నా­లు 119 నుం­చి 134కు పెం­పు­న­కు మా­ర్గం సు­గ­మ­మైం­ది. దే­శం­లో జన గణన చే­ప­ట్ట­డా­ని­కి అను­మ­తి­స్తూ కేం­ద్రం గె­జి­ట్‌ నో­టీ­ఫి­కే­ష­న్‌ జారీ చే­సిం­ది. జన గణన వచ్చే ఏడా­ది పూ­ర్తి కా­నుం­ది. కొ­త్త జనా­భా లె­క్కల ఆధా­రం­గా దేశ వ్యా­ప్తం­గా లో­క్‌­సభ స్థా­నా­లు.. శా­స­న­సభ స్థా­నాల పు­న­ర్వి­భ­జన ప్ర­క్రి­య­ను ఎన్ని­కల సంఘం చే­ప­ట్ట­నుం­ది. ఇం­దు­లో భా­గం­గా­నే ఆం­ధ్ర­ప్ర­దే­శ్, తె­లం­గా­ణ­ల­లో శా­స­న­సభ స్థా­నా­ల­ను పెం­చు­తూ ని­యో­జ­క­వ­ర్గాల పు­న­ర్వి­భ­జన చే­ప­ట్ట­నుం­ది. రా­ష్ట్ర వి­భ­జన జరి­గిన 11 ఏళ్ల తర్వాత రెం­డు రా­ష్ట్రాల శాసన సభ­ల్లో స్థా­నాల పెం­పు­న­కు లై­న్‌ క్లి­య­ర్‌ కా­వ­డం గమ­నా­ర్హం.

ప్ర­స్తు­తం ఏపీ రా­జ­కీ­యా­ల్లో మూడు పా­ర్టీల కూ­ట­మి­కి సీ­ట్ల పెం­పు కలి­సొ­చ్చే అం­శం­గా అధి­కార పా­ర్టీ నే­త­లు పే­ర్కొం­టు­న్నా­రు. కూ­ట­మి కలి­సే ఉం­టుం­ద­ని.. సీ­ట్లు గతం­లో త్యా­గం చే­సిన వా­రి­కి ఈ సారి సీ­ట్లు కే­టా­యిం­పు­కు అవ­కా­శం వస్తుం­ద­ని చె­బు­తు­న్నా­రు. అదే వి­ధం­గా ప్ర­తి­ప­క్ష వై­సీ­పీ నేత లు సైతం సా­మా­జి­కం­గా బీసీ, ఎస్సీ వర్గాల సం­ఖ్య పె­ర­గ­టం ఖా­య­మ­ని.. ఆ దా­మా­షా ప్ర­కా­రం సీ­ట్ల కే­టా­యిం­చా­ల్సిన అంశం తమకు కలి­సి వచ్చే­ది­గా చె­బు­తు­న్నా­రు. అయి­తే.. ని­యో­జ­క­వ­ర్గా ల పు­న­ర్వి­భ­జన లో సా­మా­జిక సమీ­క­ర­ణా­లు.. వచ్చే ఎన్ని­క­ల్లో సీ­ట్ల కే­టా­యిం­పు.. గె­లు­పు అవ­కా­శా లను ప్ర­భా­వి­తం చే­య­ను­న్నా­యి. 2009 లో చోటు చే­సు­కు­న్న పు­న­ర్వి­భ­జన ప్ర­క్రియ.. అదే ఏడా­ది జరి­గిన ఎన్ని­కల గు­రిం­చి ప్ర­స్తు­తం పా­ర్టీ­లు గు­ర్తు చే­సు­కుం­టు­న్నా­యి. దీం­తో.. రా­జ­కీ­యం గా ఈ ని­యో­జ­క­వ­ర్గాల పు­న­ర్వి­భ­జన.. సీ­ట్ల పెం­పు ఏపీ పా­ర్టీల భవి­ష్య­త్ కు కీ­ల­కం కా­నుం­ది. పునర్విభజన ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం (ECI) నిర్వహిస్తుంది. జనగణన ఫలితాలు అందిన తర్వాత, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటవుతుంది. ఈ కమిషన్ జనాభా, భౌగోళిక అంశాలు, పరిపాలనా సౌలభ్యం ఆధారంగా నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయిస్తుంది.

Tags:    

Similar News