Kishan Reddy : కోఠి ENT ఆస్పత్రిలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..!

Kishan Reddy : కోఠి ఈఎన్ టీ ఆస్పత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు.

Update: 2021-05-27 09:13 GMT

Kishan Reddy : కోఠి ఈఎన్ టీ ఆస్పత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. బ్లాక్ ఫంగస్ మందు మూడు లక్షలు వచ్చే నెలలో మూడు లక్షలు రాష్ట్రానికి వస్తాయని కేంద్ర మంత్రి తెలిపారు. త్వరలోనే ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఈ మందులు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి మాత్రమే బ్లాక్ ఫంగస్ ఎటాక్ అవుతుందని కిషన్ రెడ్డి వివరించారు. ఎవరు భయాందోళనకు గురి కావొద్దని అన్నారు. ఇక జూనియర్ డాక్టర్ల కోరిక న్యాయమైనదేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Tags:    

Similar News