ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్రెడ్డి చేసిన ట్వీట్పై ఎంపీ డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. రేవంత్రెడ్డి మరో ట్విట్టర్ పిట్టలా మాట్లాడుతున్నారని విమర్శంచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్కు ఓటువేసి ప్రజలు మోసపోయారన్నారు. అందుకే హర్యాణాలో ప్రజలు కాంగ్రెస్ను నమ్మలేదని విమర్శించారు డీకే అరుణ.