High Court : హైకోర్టును ఆశ్రయించిన మూసీ బాధితులు

Update: 2024-10-15 01:00 GMT

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు మూసీ రివర్ బెడ్ బాధితులు. అధికారులు కట్టడాలపై మార్కింగ్ చేయటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఇళ్లు కూలగొట్టే అవకాశం అందని హైకోర్టును ఆశ్రయించారు చైతన్యపురి ఏరియాలోని సత్య నగర్, మారుతీ నగర్ వాసులు. దశాబ్దాలుగా ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నామని పిటిషన్ దాఖలు చేశారు. బాధితుల పిటిషన్లపై రేపు హైకోర్టులో విచారణ జరుగనుంది.

Tags:    

Similar News