హైదరాబాద్‌లో దారుణం.. దుబాయ్ షేక్‌లకు మహిళల అమ్మకం

Update: 2020-12-10 10:45 GMT

హైదరాబాద్ పాతబస్తీలోదారుణం చోటుచేసుకుంది. దుబాయ్‌లో పని ఇప్పిస్తామంటూ మహిళలను బ్రోకర్లు మోసం చేశారు. ఐదుగురు మహిళలను దుబాయ్‌ షేక్‌లకు అమ్మేశారు. ఒక్కో మహిళను రెండు లక్షల రూపాయలకు అమ్మేశారు. తమను రక్షించాలంటూ బాధిత మహిళలు వేడుకుంటున్నారు.


Tags:    

Similar News