AP : అధికార లాంఛనాలతో వరుపుల రాజా అంత్యక్రియలు

X
By - Vijayanand |5 March 2023 1:59 PM IST
ప్రభుత్వ అధికార లాంఛనాలతో వరుపుల రాజా అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. నిన్న రాత్రి గుండెపోటుతో మృతి చెందారు వరుపుల రాజా.ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న ఆయన మృతిపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.కాసేపట్లో ఆయన ప్రత్తిపాడుకు చేరుకొని రాజా పార్ధీవదేహానికి నివాళులు అర్పించనున్నారు. మరోవైపు యనమల,చినరాజప్ప,వర్మ, తదితరులు రాజా పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com