ఏపీ అసెంబ్లీలో పోలవరంపై తీవ్రమైన చర్చ

X
By - Nagesh Swarna |2 Dec 2020 3:58 PM IST
పోలవరంపై వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును... అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ విధానాలవల్లే ప్రాజెక్టుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. పోలవరం విషయంలో ఎక్కడా రాజీపడలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాకే పనులు ప్రారంభమయ్యాయన్నారు. పోలవరం ప్రాజెక్ట్ 5 కోట్ల ప్రజలకు సంబంధించిన విషయమన్నారు చంద్రబాబు. 7 ముంపు మండలాలను ఏపీలోకి తీసుకురాకపోయి ఉంటే.. ఈ ప్రాజెక్ట్ ఉండేది కాదన్నారు. 2013 ముగిసే నాటికే టెండర్లు పిలిచారని చంద్రబాబు గుర్తుచేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com