ఏపీ అసెంబ్లీలో పోలవరంపై తీవ్రమైన చర్చ
BY Nagesh Swarna2 Dec 2020 10:28 AM GMT

X
Nagesh Swarna2 Dec 2020 10:28 AM GMT
పోలవరంపై వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును... అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ విధానాలవల్లే ప్రాజెక్టుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. పోలవరం విషయంలో ఎక్కడా రాజీపడలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాకే పనులు ప్రారంభమయ్యాయన్నారు. పోలవరం ప్రాజెక్ట్ 5 కోట్ల ప్రజలకు సంబంధించిన విషయమన్నారు చంద్రబాబు. 7 ముంపు మండలాలను ఏపీలోకి తీసుకురాకపోయి ఉంటే.. ఈ ప్రాజెక్ట్ ఉండేది కాదన్నారు. 2013 ముగిసే నాటికే టెండర్లు పిలిచారని చంద్రబాబు గుర్తుచేశారు.
Next Story
RELATED STORIES
CIBIL Score: సిబిల్ స్కోరు ఎంత ఉంటే రుణం మంజూరవుతుంది..
24 May 2022 11:15 AM GMTFinancial Crisis: ఆర్థిక సమస్యలను అధిగమించాలంటే..
24 May 2022 7:02 AM GMTGold and Silver Rates Today : గుడ్ న్యూస్..గోల్డ్ ధర అలాగే ఉంది.....
24 May 2022 5:00 AM GMTGold and Silver Rates Today : మార్పులేని బంగారం, వెండి ధరలు.. నిన్నటి...
23 May 2022 5:09 AM GMTMercedes-Benz 300 SLR: కారు ధర రూ. 1,108 కోట్లు.. స్పెషాలిటీ ఏంటంటే..?
21 May 2022 12:45 PM GMTGold and Silver Rates Today :షాకిచ్చిన బంగారం, వెండి ధరలు..ఈరోజు ఇలా...
21 May 2022 12:45 AM GMT