CBN: "అప్పట్లోపు పోలవరం పూర్తి చేసి తీరుతాం"

CBN: అప్పట్లోపు పోలవరం పూర్తి చేసి తీరుతాం
X
ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ రై­తు­ల­కు ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు శు­భ­వా­ర్త

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ రై­తు­ల­కు ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు శు­భ­వా­ర్త తె­లి­పా­రు. రా­ష్ట్ర ప్ర­భు­త్వా­ని­కి కేం­ద్ర ప్ర­భు­త్వం మద్ద­తు ఉం­ద­ని... కచ్చి­తం­గా ఏడా­ది­న్న­ర­లో పో­ల­వ­రం ప్రా­జె­క్టు పూ­ర్తి చే­స్తా­మ­ని సీఎం చం­ద్ర­బా­బు అన్నా­రు. 2027 లో­గా­నే ప్రా­జె­క్టు­ను పూ­ర్తి­చే­సి జా­తి­కి అం­కి­తం చే­స్తా­మ­ని తె­లి­పా­రు. ఆది­వా­రం మం­గ­ళ­గి­రి­లో­ని టీ­డీ­పీ కా­ర్యా­ల­యం­లో ని­ర్వ­హిం­చిన పా­ర్టీ వి­స్తృ­త­స్థా­యి సమా­వే­శం­లో సీఎం చం­ద్ర­బా­బు ఈ వ్యా­ఖ్య­లు చే­శా­రు. కేం­ద్ర ప్ర­భు­త్వ సహ­కా­రం­తో పో­ల­వ­రం ప్రా­జె­క్టు­ను ఏడా­ది­న్న­ర­లో పూ­ర్తి­చే­స్తా­మ­ని, ఎట్టి­ప­రి­స్థి­తు­ల్లో­నూ 2027 లోగా ప్రా­జె­క్టు­ను జా­తి­కి అం­కి­తం చే­స్తా­మ­ని ఈ ప్రా­జె­క్టు­కు కేం­ద్రం రూ.12,500 కో­ట్లు ఇచ్చిం­ద­ని చె­ప్పా­రు. కేం­ద్రం­లో­ని ఎన్డీ­యే కూ­ట­మి ప్ర­భు­త్వం ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ అభి­వృ­ద్ధి­కి పూ­ర్తి­గా సహ­క­రి­స్తోం­ద­ని సీఎం చం­ద్ర­బా­బు అన్నా­రు. అం­దు­లో భా­గం­గా­నే బడ్జె­ట్‌­లో పో­ల­వ­రం ప్రా­జె­క్టు­కు రూ.15వేల ని­ధు­లు కే­టా­యిం­చా­ర­ని తె­లి­పా­రు. పో­ల­వం­తో పాటు రా­ష్ట్రం­లో­ని ఇతర ప్రా­జె­క్టు­ల­కు కేం­ద్రం ని­ధు­లు కే­టా­యిం­చిం­ద­ని తె­లి­పా­రు. ఈ క్ర­మం­లో­నే ఏడా­ది­న్న­ర­లో పో­ల­వ­రం ప్రా­జె­క్టు పూ­ర్తి చే­స్తా­మ­ని సీఎం చం­ద్ర­బా­బు అన్నా­రు. 2027 లో­గా­నే ప్రా­జె­క్టు­ను పూ­ర్తి­చే­సి జా­తి­కి అం­కి­తం చే­స్తా­మ­ని తె­లి­పా­రు. స్టీ­ల్‌­ప్లాం­ట్‌­కు కూడా కేం­ద్రం రూ.11,400 కో­ట్లు మం­జూ­రు చే­సిం­ద­ని తె­లి­పా­రు.

అధికారమైనా.. ప్రతిపక్షమే: లోకేశ్

అధి­కా­రం­లో ఉన్నా ప్ర­తి­ప­క్షం­లో ఉన్న­ట్లే వ్య­వ­హ­రిం­చా­ల­ని తె­లు­గు దేశం జా­తీయ ప్ర­ధాన కా­ర్య­ద­ర్శి, మం­త్రి నారా లో­కే­శ్ అన్నా­రు. ప్ర­జ­ల్లో ఉంటూ వారి సమ­స్య­లు పరి­ష్క­రిం­చేం­దు­కు టీ­డీ­పీ నే­త­లు, ప్ర­జా ప్ర­తి­ని­ధు­లు కష్ట­ప­డా­ల­ని దిశా ని­ర్దే­శం చే­శా­రు. వై­సీ­పీ 151 సీ­ట్లు 11 అయ్యా­యం­టే దా­ని­కి కా­ర­ణం వారి అహం­కా­ర­మే­న­ని.. టీ­డీ­పీ వి­స్తృత స్థా­యి సమా­వే­శం­లో వె­ల్ల­డిం­చా­రు. ఎన్ని ఆర్థిక ఇబ్బం­దు­లు­న్నా తల్లి­కి వం­ద­నం అమలు చే­శా­మ­ని తె­లి­పా­రు. ఎన్ని­కల ప్ర­చా­రం­లో ఇచ్చిన ప్ర­తి హామీ పూ­ర్తి­చే­యా­ల­నే లక్ష్యం­తో పని­చే­స్తు­న్నా­మ­ని తే­ల్చి­చె­ప్పా­రు. దేశం, ప్ర­పం­చం మొ­త్తం తి­రి­గి­నా తి­రి­గి వచ్చే­ది మనం పవి­త్ర దే­వా­ల­యం­లా భా­విం­చే పా­ర్టీ కా­ర్యా­ల­యా­ని­కే­న­ని చె­ప్పా­రు. దే­వా­ల­యం లాం­టి పా­ర్టీ కా­ర్యా­ల­యం­పై దా­డి­చే­స్తే పట్టిం­చు­కో­ని పరి­స్థి­తి ఆనా­టి పా­ల­న­లో చూ­శా­మ­ని ధ్వ­జ­మె­త్తా­రు. కష్ట­ప­డిన కా­ర్య­క­ర్త­ల­ను మరు­వ­ద్ద­ని నా­య­కు­ల­ను లో­కే­శ్ కో­రా­రు.

Tags

Next Story