ఏపీలో కరోనా విలయతాండవం.. కొత్తగా 10,601 కేసులు
ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ప్రతీరోజు నమోదవుతున్న కేసులు అధికారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
BY shanmukha8 Sep 2020 2:13 PM GMT

X
shanmukha8 Sep 2020 2:13 PM GMT
ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ప్రతీరోజు నమోదవుతున్న కేసులు అధికారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ప్రతీరోజు నమోదవుతున్న కేసులు అధికారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 10,601 కేసులు నమోదయ్యాయని వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులు ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 5,17,094కు చేరింది. అటు, ఈ రోజే కరోనా కాటుకి 73 మంది మృతి చెందారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 4,560కు చేరింది. అయితే, మొత్తం కరోనా కేసుల్లో ఇప్పటివరకూ 4,15,765 మంది కోలుకోగా.. ఇంకా, 96,769 మంది చికిత్స పొందుతున్నారు. అయితే, ఏపీలో ఇటీవల కరోనా రికవరీ గణనీయంగా నమోదవుతుంది. ఇప్పటివరకూ ఏపీలో 42,37,070 కరోనా పరీక్షలు జరిగాయి.
Next Story
RELATED STORIES
Apple iPhone 11: యాపిల్ ఐఫోన్.. ఫ్లిఫ్ కార్ట్లో భారీ ఆఫర్
15 Aug 2022 10:15 AM GMTRakesh Jhunjhunwala: స్టాక్మార్కెట్ దిగ్గజం రాకేష్ ఝున్ఝున్వాలా...
14 Aug 2022 8:45 AM GMTGold and Silver Rates Today: భారీగా పెరిగిన బంగారం.. స్వల్పంగా వెండి...
13 Aug 2022 1:06 AM GMTMS Dhoni: మిస్టర్ కూల్ కొత్త అవతారం.. గురూజీగా మహేంద్ర సింగ్ ధోనీ..
11 Aug 2022 11:43 AM GMTGold and Silver Rates Today: బంగారం, వెండి ధరల్లో మార్పులు.. స్వల్ప...
11 Aug 2022 12:55 AM GMTGold and Silver Rates Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
10 Aug 2022 12:50 AM GMT