AP Employees: ఏపీలో ఉద్యోగులకు మరో షాక్.. ఇకపై ఆ సదుపాయం కూడా కట్..
By - Divya Reddy |29 Jun 2022 2:00 PM GMT
AP Employees: ఏపీలో వైసీపీ సర్కారు.. ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చింది.
AP Employees: ఏపీలో వైసీపీ సర్కారు.. ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చింది. గతంలో హైదరాబాద్ నుంచి రాజధానికి తరలివచ్చిన ఉద్యోగులకు కల్పించిన ఉచిత వసతి సదుపాయాన్ని రద్దు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రేపటిలోగా ఆయా భవనాలు ఖాళీ చేసి.. ఎలాంటి రిపేర్లు లేకుండా తిరిగి అప్పగించాలని ఆదేశించింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com