శ్రీకాకుళం జిల్లాలో బ్యాలెట్ పేపర్లు కాల్చివేసిన ఆనవాళ్లు

X
By - Nagesh Swarna |11 Feb 2021 7:15 PM IST
టీడీపీకి పడిన బ్యాలెట్ పేపర్లను ఎన్నికల సిబ్బంది కాల్చివేశారని స్థానిక ఎమ్మార్వోకు ఫిర్యాదుచేశారు.
శ్రీకాకుళం జిల్లాలో బ్యాలెట్ పేపర్ల కలకలం రేగింది. ఈనెల 9వ తేదీ జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎల్.ఎన్ పేట పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పేపర్లు కాల్చివేసిన ఆనవాళ్లను టీడీపీ నేతలు గుర్తించారు. టీడీపీకి పడిన బ్యాలెట్ పేపర్లను ఎన్నికల సిబ్బంది కాల్చివేశారని స్థానిక ఎమ్మార్వోకు ఫిర్యాదుచేశారు. ఎన్నికల సిబ్భంది నిర్వాహకం కారణంగానే టీడీపీ అభ్యర్థి స్వల్ప తేడాతో ఓడిపోయారని ఆరోపించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com