లాక్ డౌన్ పెడితే ప్రజల ప్రాణాలు నిలుస్తాయి : ఏపీ టీడీపీ
కరోనా టీకా, ఆక్సిజన్ కొరతపై రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ టీడీపీ నేతలు ఎవరి ఇళ్ల వద్ద వారు నిరసనలు చేస్తున్నారు.
BY vamshikrishna8 May 2021 10:30 AM GMT

X
vamshikrishna8 May 2021 10:30 AM GMT
కరోనా టీకా, ఆక్సిజన్ కొరతపై రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ టీడీపీ నేతలు ఎవరి ఇళ్ల వద్ద వారు నిరసనలు చేస్తున్నారు. టీకా పంపిణీలో సర్కారు విఫలమైందని, ఉచిత టీకా ఇస్తామన్న ముఖ్యమంత్రి జగన్ హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. పూర్తి లాక్ డౌన్ పెడితే ప్రజల ప్రాణాలు నిలుస్తాయని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు సూచించారు. ప్రశ్నించే వారిపై కేసులు కాకుండా, సమస్యలు పరిష్కరించాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. అటు ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
Next Story
RELATED STORIES
Sangareddy: ఆటోపై యువకుడి స్టంట్లు.. షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు..
29 Jun 2022 1:12 PM GMTT-Hub 2.0: దేశంలోనే ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్-2...
28 Jun 2022 1:50 PM GMTLB Nagar: కన్నకొడుకే ఇంటి నుంచి తరిమేశాడు.. వృద్ద దంపతుల ఆవేదన..
28 Jun 2022 1:10 PM GMTNizamabad: జువైనల్ హోమ్ నుంచి బాల నేరస్తులు పరారీ.. ఆ అయిదుగురి కోసం...
28 Jun 2022 11:45 AM GMTSiddipet: సిద్దిపేటలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 120 మందికి...
28 Jun 2022 10:45 AM GMTKCR: గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య ఆత్మీయ పలకరింపులు.. 9 నెలల...
28 Jun 2022 9:15 AM GMT