Kurnool: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. బావిలో పడ్డ కారు.. నలుగురు మృతి..

Kurnool: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. బావిలో పడ్డ కారు.. నలుగురు మృతి..
Kurnool: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

Kurnool: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట వద్ద బావిలోకి ఓ కారు దూసుకెళ్లింది. కారులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కారను బావిలోంచి బయటికి తీసేందుకు శ్రమిస్తున్నారు. కర్నూలు నుంచి ఎమ్మిగనూరు వెళ్తుండగా.. ముందున్న వాహనాన్ని ఓవర్‌ టేక్ చేసే సమయంలో అదుపుతప్పి కారు బావిలోకి దూసుకెళ్లినట్లు సమాచారం. కారులో ఉన్న అయిదుగురిలో నలుగురు మృతి చెందినట్టు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story