Chandrababu Naidu : ఈ విజయం ప్రజా రాజధానిది.. ఐదు కోట్ల ఆంధ్రులది: చంద్రబాబు
Chandrababu Naidu : రాజధాని ఉద్యమ రైతులకు. ప్రజలకు అభినందనలు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Chandrababu Naidu ; రాజధాని ఉద్యమ రైతులకు. ప్రజలకు అభినందనలు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ విజయం ప్రజా రాజధానిదని... ఐదు కోట్ల ఆంధ్రులదన్నారు. ఎప్పటికైనా ధర్మం, న్యాయం గెలుస్తుందని అమరావతి ఉద్యమాన్ని చూస్తే అర్థమవుతుందన్నారు. 807 రోజుల పాటు రైతులు ఆందోళనలు చేస్తే అవమానించారని... మహిళలు విరోచితంగా పోరాడారన్నారు. అంతిమంగా ధర్మం గెలుస్తోందని అమరావతి పోరాటం చాటిందన్నారు. తప్పుడు నిర్ణయాలతో జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడంటూ మండిపడ్డారు చంద్రబాబు. ఇక బాబాయ్ హత్యతో జగన్ రెండు లక్ష్యాలను నెరవేర్చుకున్నారన్నా చంద్రబాబు. వివేకాను అడ్డు తొలగించుకుని... తనపై బురద జల్లి రాజకీయ లబ్ది పొందారన్నారు. సీబీఐ విచారణ చేస్తే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని జగన్ అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు వివేకా కూతుర్ని కూడా టీడీపీ పావుగా చిత్రీకరిస్తున్నారని చంద్రబాబు నిప్పులు చెరిగారు.
RELATED STORIES
Taapsee Pannu : తన శృంగార జీవితంపై తాప్సీ ఏమన్నదో తెలుసా..?
8 Aug 2022 4:16 PM GMTRajinikanth : తన పొలిటికల్ ఎంట్రీపై రజినీ ఏమన్నారంటే..?
8 Aug 2022 3:31 PM GMTNachindi Girl Friendu : దోస్త్ అంటే నువ్వేరా సాంగ్ను రిలీజ్ చేసిన...
8 Aug 2022 2:01 PM GMTHansika Motwani : హన్సిక వయసెంతో తెలుసా..?
8 Aug 2022 12:01 PM GMTDulquer Salmaan: హీరోగా చేస్తానంటే పరువుతీయొద్దన్నారు: దుల్కర్
8 Aug 2022 10:53 AM GMTRashmika Mandanna: అక్కినేని హీరోతో రష్మిక రొమాన్స్..
8 Aug 2022 7:34 AM GMT